vimarsana.com

సాక్షి, తిరువొత్తియూరు(తమిళనాడు): బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకోవడంలో ఇద్దరు ఎస్‌ఐల మధ్య వివాదం చెలరేగింది. ఇన్‌స్పెక్టర్‌ సమక్షంలోనే ముష్టియుద్ధం చేసుకున్నారు. తంజై జిల్లా ఒరత్తనాడు పోలీసుస్టేషన్‌లో ఈ నెల 13వ తేదీ ఎస్‌ఐ కామరాజ్‌ డ్యూటీలో ఉన్నారు. ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడానికి వచ్చారు. అయితే కామరాజ్‌ ఫిర్యాదు తీసుకోకుండా మరుసటి రోజు రావాలని తెలిపాడు. మరుసటి రోజు వచ్చిన ఆ వ్యక్తి

Related Keywords

Thanjavur ,Tamil Nadu ,India , ,Tamilnadu ,Police Station ,Subinspector ,Arguments ,Compliant ,తమ ళన డ ,தஞ்சாவூர் ,தமிழ் நாடு ,இந்தியா ,தமிழ்நாடு ,

© 2025 Vimarsana

vimarsana.com © 2020. All Rights Reserved.