vimarsana.com

సాక్షి, కడప: వైఎస్సార్‌ జిల్లా బ్రహ్మంగారి మఠం పీఠాధిపత్యం వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది. బ్రహ్మంగారి మఠం దివంగత 12వ పీఠాధిపతి రెండో భార్య మారుతి మహాలక్ష్మి శనివారం మీడియాతో మాట్లాడుతూ..మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి పీఠాధిపత్యం విషయంలో తనతో ఇంతవరకు చర్చించలేదన్నారు. పెద్ద భార్య కుమారులైన వెంకటాద్రి స్వామి, వీరభద్ర స్వామి మాత్రమే ఎమ్మెల్యేతో సమావేశమయ్యారని, సాయంత్రం తనతో

Related Keywords

Mahalakshmi ,Maharashtra ,India ,Kadapa ,Andhra Pradesh , ,Venkatadri Swami ,Venkatadri Lord ,Brahmamgari Matam ,Pothuluri Veerabrahmam ,Ysr Kadapa ,బ రహ మ గ ర మఠ ప ఠ ధ పత య ,மகாலட்சுமி ,மகாராஷ்டிரா ,இந்தியா ,கடபா ,ஆந்திரா பிரதேஷ் ,

© 2025 Vimarsana

vimarsana.com © 2020. All Rights Reserved.