vimarsana.com

హిమాచల్‌ప్రదేశ్‌ : సహనం కోల్పోయి ఇద్దరు ఎస్పీలు కొట్టుకున్న ఘటన హిమాచల్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. హిమాచల్‌ప్రదేశ్‌ సిఎం జైరాం ఠాకూర్‌, కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ పర్యటన సందర్భంగా... కులు విమానాశ్రయం సమీపంలో రైతు సంఘాలు ఆందోళనకు దిగాయి. ఈ విషయమై సిఎం భద్రతా సిబ్బంది, కులు జిల్లా ఎస్పీ మధ్య వాగ్వాదం జరిగింది. సహనం కోల్పోయిన కులు జిల్లా ఎస్పీ గౌరవ్‌ సింగ్‌, సిఎం భద్రతా సిబ్బందిలోని ఎస్పీ స్థాయి అధికారి బ్రిజేష్‌ సూద్‌ చెంప చెళ్లుమనిపించాడు.

Related Keywords

,Kullu Airport ,Kullu District ,குலு மாவட்டம் ,

© 2025 Vimarsana

vimarsana.com © 2020. All Rights Reserved.