నలభై ఏళ్ల క్రితం ఒక మాసపత్రికలో ఓ కథ చదివాను. రచయిత పేరు గుర్తులేదు. ఓ గురువుగారు ఒక సమాధిపై ఆశ్రమం కట్టి దాని మహిమల గురించి ప్రచారం చేస్తాడు. ప్రజలు ఆ సమాధి దర్శనం కోసం వేలాదిగా వచ్చి, కానుకలు సమర్పిస్తారు. ఆ కానుకలతో ఆ గురువుగారు గొప్ప ధనవంతుడవుతాడు. అంతవరకూ ఆయన దగ్గర సేవలు చేస్తూ ఉండిన శిష్యుడు, వేరుగా వెళ్తానని కోరతాడు. గురువు అతనికి కొంత ధనం ఇచ్చి, ఇబ్బంది పడకూడదని ప్