AP Govt Says Give Marks Along With Grades In SSc Exams : vim

AP Govt Says Give Marks Along With Grades In SSc Exams

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షల్లో ఇకపై విద్యార్థులకు గ్రేడ్లతో పాటు మార్కులు కేటాయించనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్‌ శుక్రవారం జీవో 55 విడుదల చేశారు. 2019–20 విద్యాసంవత్సరం నుంచి ఇది వర్తిస్తుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో 6 నుంచి 10వ తరగతి వరకు గ్రేడింగ్‌ విధానం అమల్లో ఉంది. 2018–19 వరకు టెన్త్‌ పబ్లిక్‌

Related Keywords

Amravati , Maharashtra , India , , School Education , Ssc , Parks , Grades , Government Of Andhra Pradesh , Amaravati , ట న త పర క షల ,

© 2025 Vimarsana