సాక్షి, తిరువొత్తియూరు(తమిళనాడు): బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకోవడంలో ఇద్దరు ఎస్ఐల మధ్య వివాదం చెలరేగింది. ఇన్స్పెక్టర్ సమక్షంలోనే ముష్టియుద్ధం చేసుకున్నారు. తంజై జిల్లా ఒరత్తనాడు పోలీసుస్టేషన్లో ఈ నెల 13వ తేదీ ఎస్ఐ కామరాజ్ డ్యూటీలో ఉన్నారు. ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడానికి వచ్చారు. అయితే కామరాజ్ ఫిర్యాదు తీసుకోకుండా మరుసటి రోజు రావాలని తెలిపాడు. మరుసటి రోజు వచ్చిన ఆ వ్యక్తి