సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరగాళ్లకు పూర్తి స్థాయిలో చెక్ చెప్పడానికి వారి ఆర్థిక మూలాలను దెబ్బతీయడం ఓ మార్గమని భావిస్తున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ఆ కోణంపై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయూ) సాయం తీసుకుంటున్నారు. ఒకే నో యువర్ కస్టమర్ (కేవైసీ) వివరాలతో తెరిచిన అన్ని బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేస్తున్నారు. ►∙వివిధ రకాల పేర్లతో ఎర