ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసినా కేంద్రం స్పందించడంలేదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఆరోపించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ ఇస్తే కేసీఆర్ సీఎం అవటానికి ముందు, అయిన తర్వాత పాల్పడిన అవినీతికి ఆధారాలు అందజేస్తామన్నారు. అమిత్ షా సమయమిస్తే ఆధారాలిస్తాం