ఇంటర్మీడియట్ పూర్తిచేసుకున్న విద్యార్థుల ముందు ఎన్నో వృత్తివిద్యావకాశాలున్నాయి. విద్యార్థులు తమ ఆసక్తి, నైపుణ్యాలకు అనుగుణంగా నచ్చినవాటిని ఎంచుకోవచ్చు. అన్ని గ్రూపుల విద్యార్థులూ ఆతిథ్య (హాస్పిటాలిటీ) కోర్సుల్లో చేరవచ్చు. కేంద్రం, రాష్ట్ర స్థాయుల్లో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలెన్నో వీటిని అందిస్తున్నాయి. అలాగే కార్పొరేట్ సంస్థలు ఇంటర్ విద్యార్హతతోనే యూజీ కోర్సు, శిక్షణ అందించి విధుల్లోకి తీసుకుంటున్నాయి ఆతిథ్య రంగంలో సత్తా చాటేద్దామా?