శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కుతోందని భాజపా ఎమ్మెల్యే రఘునందన్రావు ఆరోపించారు. మంత్రి కేటీఆర్ గంట సమయం, మజ్లిస్ పార్టీ నేత 45 నిమిషాలు మాట్లాడగా.. తమకు 6 నిమిషాలడిగితే వాయిదా వేశారని విమర్శించారు. సభలో మా గొంతు నొక్కుతున్నారు