ఎన్440 కెను కనుగొన్న కర్నూలు వైద్య కళాశాల బృందం గతేడాది 272 నమునాలపై పరిశోధన పది రెట్లు వేగంగా వ్యాప్తి 33 శాతం మంది బాధితుల్లో ప్రభావం ప్రజాశక్తి- కర్నూలు ప్రతినిధి : రాష్ట్రంలో కొత్త రకం కరోనా వైరస్ విజృంభనతో ప్రజల్లో కలవరం మొదలైంది. కొత్తరకమైన ఎన్ 440కె స్ట్రెయిన్ నావల్ కరోనా వైరస్ను మొట్టమొదటిగా కర్నూలులోనే గుర్తించారు.