రైతుల ముట&#x

రైతుల ముట్టడితో దద్దరిల్లిన రాజ్‌భవన్లు.. వీధుల్లోకి వచ్చి కదం తొక్కిన అన్నదాతలు

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ''వ్యవసాయాన్ని రక్షించండి, రాజ్యాంగాన్ని కాపాడండి' నినాదంతో దేశవ్యాప్తంగా చేపట్టిన రాజ్‌భవన్ల ముట్టడి పూర్తిగా విజయవంతమైంది. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, కనీస మద్దతు ధరకు చట్టపరమైన గ్యారంటీ ఇవ్వాలని కోరుతూ వేలాది మంది రైతులు వీధుల్లోకి వచ్చారు. ఈ ఉద్యమానికి అన్ని సెక్షన్ల నుంచి అన్ని స్థాయిల్లో మద్దతు లభించింది. ఈ సందర్భంగా జరిగిన ర్యాలీల నుద్దేశించి రైతు నేతలు మాట్లాడుతూ, కేంద్రం కాంట్రాక్టు వ్యవసాయాన్ని దేశంపై రుద్ది ఆహార భద్రతకు చేటు తెస్తుందన్నారు.

Related Keywords

Tripura , India , Lucknow , Uttar Pradesh , Karnataka , Delhi , Telangana , Andhra Pradesh , New Delhi , Haryana , , Karnataka Bangalore , Tamil Nadu Chennai , His Agent , திரிபுரா , இந்தியா , லக்னோ , உத்தர் பிரதேஷ் , கர்நாடகா , டெல்ஹி , தெலுங்கானா , ஆந்திரா பிரதேஷ் , புதியது டெல்ஹி , ஹரியானா , கர்நாடகா பெங்களூர் , தமிழ் நாடு சென்னை ,

© 2025 Vimarsana