సాక్షి, తాడేపల్లి: పేదరిక నిర్మూలనకు విద్యే ప్రధాన వనరు అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నమ్ముతున్నారు.. అందుకే మనబడి నాడు-నేడు వంటి కార్యక్రమాలతో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తున్నారు. కానీ ఈనాడు మాత్రం మనబడి నాడు-నేడు కార్యక్రమంపై విష ప్రచారం చేస్తోంది అంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మండి పడ్డారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం