ద.మ. రైల్వేపై Corona పిడుగు
ప్రయాణికుల్ని గమ్యస్థానాలకు చేరవేస్తూ.. సరకులతో పాటు ప్రాణాధార ఆక్సిజన్ రవాణాకు ప్రత్యేక రైళ్లు నడుపుతూ కీలకంగా వ్యవహరిస్తున్న దక్షిణ మధ్య రైల్వేను కొవిడ్ మహమ్మారి వణికిస్తోంది. టికెట్ తనిఖీ అధికారులు, రైళ్లు నడిపే ...
Source: eenadu.net