కొవిడ్‌ చికిత్స కేంద్రం నుంచి 25 మంది బాధితుల పరార్‌!
త్రిపురలోని ధలాయి జిల్లా అంబసాలో ఉన్న కొవిడ్ చికిత్స కేంద్రం నుంచి 25 మంది రోగులు పరారయ్యారు! పోలీసులు గాలించగా... కొవిడ్ చికిత్స కేంద్రం నుంచి 25 మంది బాధితుల పరార్!
Source: eenadu.net