Stay updated with breaking news from క వ డ . Get real-time updates on events, politics, business, and more. Visit us for reliable news and exclusive interviews.
నాకు 83 ఏళ్లు. మధుమేహం లేదు. బీపీకి మందులు వాడుతున్నాను. నియంత్రణలోనే ఉంది. కీళ్లనొప్పులు ఉన్నాయి. నడవలేను. వీటికి మందులేవీ వేసుకోవటం లేదు. నాకు నాలుగు నెలల క్రితం కొవిడ్ వచ్చి, తగ్గింది. నెల తర్వాత నిద్ర సమస్య మొదలైంది. రాత్రిపూట నిద్ర పట్టదు. పగటి పూట చాలా మత్తుగా, నిద్ర వచ్చినట్టుగా ఉంటుంది. ఇటీవల ఒక వారం నుంచి రాత్రి, పగలు ఏంటీ నిద్రమత్తు? ....
సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్ ఉధృతి కారణంగా చార్ధామ్ యాత్ర పునఃప్రారంభంపై జూన్ 28న విధించిన స్టేను ఉత్తరాఖండ్ హైకోర్టు గురువారం ఎత్తివేసింది. దీంతో యాత్రకు అడ్డంకులు తొలగిపోయాయి. కరోనా నియంత్రణ నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ యాత్ర సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. చార్ధామ్ యాత్రలో పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిం ....
చండీగఢ్: కోవిడ్ టీకా ఒక్క డోసు కూడా తీసుకోని ప్రభుత్వ ఉద్యోగులను సెలవుపై పంపించాలని పంజాబ్ ప్రభుత్వం కఠిన నిర్ణ యం తీసుకుంది. వైద్య సంబంధ, ఇత రత్రా కారణాలున్న వారికి మినహా అందరికీ ఈ నిబంధన వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈనెల 15వ తేదీ నుంచి ఇది అమల్లోకి వస్తుందని తెలిపింది. మహమ్మారి నుంచి ప్రజలను కాపాడటానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం అమరీందర్ సింగ్ తెలిపారు. ఇప్ ....
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ నిర్వహణ, వ్యాక్సినేషన్, పెరుగుతున్న కేసులు వంటి వాటిపై ప్రధాని మోదీ శుక్రవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. పీడియాట్రిక్ కేర్ (చిన్నారుల ఆరోగ్య వ్యవస్థ)కు సంబంధించి పడకల వివరాలను మోదీ అడిగి తెలుసుకున్నారు. గ్రామ స్థాయిలో పడకలు ఏర్పాటు చేసేలా కేంద్రం రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని అధికారులు మోదీకి వ్యవరించారు. దీంతో పాటు కోవిడ ....
సాక్షి,విజయవాడ: ఏడాదిన్నరగా కరోనా ప్రపంచాన్ని వణికిస్తోంది. దీంతో ప్రజల్లో ఫోబియో నెలకొంది. ఏ జ్వరం వచ్చినా.. జలుబు, చిన్నపాటి దగ్గు వచ్చినా నిర్ధారణ పరీక్షలు కూడా లేకుండా కరోనాగా భావించి మందులు వాడేస్తున్నారు. అవి ఒక్కోసారి ప్రాణాల మీదకి తెస్తున్నాయి. తెలియని వారు చేస్తే ఏదో అనుకోవచ్చు.. విద్యావంతులు సైతం ఇదే విధంగా మందులు వాడుతూ ప్రమాదాలను కొనితెచ్చుకొంటుండటం ఆందో ....