నిలకడగా తగ్గుతున్న కేసులు
దేశంలో ఇదివరకు ఎన్నడూ లేనంతగా గత 24 గంటల్లో కరోనాతో 4,454 మంది చనిపోయారు. ఇప్పటివరకు ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలొదిలిన వారి సంఖ్య 3,03,720కి చేరింది. Corona:నిలకడగా తగ్గుతున్న కేసులు
Source: eenadu.net