ఉద్యోగ ఆశలు అడియాసలే
వృత్తి విద్యాసంస్థల్లో జరిగే ప్రాంగణ నియామకాలు గత అయిదేళ్లుగా తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. దేశవ్యాప్తంగా 2015-16లో 16.38 లక్షల మంది విద్యార్థులు ఇంజినీరింగ్ డిగ్రీ పట్టా అందుకోగా, కేవలం 43 శాతానికే ఉద్యోగ అవకాశాలు లభించాయి. 2019-20ల...
Source: eenadu.net