రాష్ట్ర గిరిజన సబ్‌ప్లాన్‌ నిధుల్లో ఖర్చుచేసింది 36 శాతం
తెలంగాణ ప్రభుత్వం గిరిజన ఉప ప్రణాళిక(సబ్ప్లాన్) కింద బడ్జెట్లో కేటాయించిన నిధుల్లో 2020-21లో తాత్కాలిక లెక్కల ప్రకారం 36.67% ఖర్చుచేసినట్లు రాష్ట్రపతికి పంపిన నివేదికలో గవర్నర్ తమిళిసై వివరించారు. 2018-19లో 67.16%, 2019-20లో 88.49% వెచ్చించి...
Source: eenadu.net