ముంబయిలో టీమ్‌ఇండియా క్వారంటైన్‌..
శ్రీలంక పర్యటనకు వెళ్లే ముందు భారత క్రికెట్ జట్టు ముంబయిలో 14 రోజుల క్వారంటైన్లో గడపనుంది. జులై 13న ఆరంభమయ్యే ఈ పర్యటనలో శిఖర్ ధావన్ సారథ్యంలోని టీమ్ఇండియా మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనున్న సంగతి తెలిసిందే. ముంబయిలో టీమ్...
Source: eenadu.net