KRMB: రేపటి భేటీకి హాజరుకాలేం.. బోర్డులకు తెలంగాణ ప్రభుత్వం లేఖలు
కృష్ణా, గొదావరి బోర్డులకు తెలంగాణ ప్రభుత్వం మరోసారి లేఖలు రాసింది. సోమవారం జరగనున్న బోర్డు భేటీకి హాజరు.. KRMB రేపటి భేటీకి హాజరుకాలేం.. బోర్డులకు తెలంగాణ ప్రభుత్వం లేఖలు
Source: eenadu.net