AP News: ఏపీలో కేంద్ర పథకాలు మినహా అభివృద్ధి జరగట్లేదు: కిషన్‌రెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సాయం చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు. AP News ఏపీలో కేంద్ర పథకాలు మినహా అభివృద్ధి జరగట్లేదు కిషన్రెడ్డి
Source: eenadu.net