మాకు 70.. వారికి 30
కృష్ణా బేసిన్లో ప్రస్తుత నీటి సంవత్సరంలో ఏపీ, తెలంగాణలకు 70 30 నిష్పత్తిలో జలాలను పంచాలని ఆంధ్రప్రదేశ్ కోరింది. కృష్ణా జల వివాద ట్రైబ్యునల్-2 తీర్పు వచ్చేవరకూ ఇదే నిష్పత్తిలో కొనసాగాలని పేర్కొంది. నాగార్జున సాగర్ ఎడమ విద...
Source: eenadu.net