చిక్కుముడులు వీడేదెపుడో?
ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య ఏడాది కాలంగా వివాదంగా ఉన్న పలు కీలకాంశాలు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశంలో ప్రధాన ఎజెండా కానున్నాయి. గత కొన్నినెలలుగా కృష్ణా బేసిన్కు సంబంధించిన అనేక అంశాలు రెండు రాష్ట్రాల మధ్య ఆరోపణలకు, ఫ...
Source: eenadu.net