ఈ నెల 25న ఏంజరుగుతుందో చూద్దాం..: రఘురామ
వైసీపీ నేతలు సంస్కారం నేర్చుకోవాలని, పదాలను జాగ్రత్తగా వాడాలని ఎంపీ రఘురామ సూచించారు.