2025కి పెట్రోల్‌లో 20% ఇథనాల్‌
రోడ్ మ్యాప్ సిద్ధంచేసిన నీతి అయోగ్ వాహనదారులకు కొత్త సమస్యలు ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : దేశంలో వాహనాలకు ఇథనాల్ ఇరధనాన్ని పెంచాలని కేంద్రం యోచిస్తోరది. వచ్చే నాలుగేళ్లలోనే పెట్రోల్లో 20 శాతం వరకు ఇథనాల...
Source: prajasakti.com