Lokayukta : కర్నూలులో లోకాయుక్త కార్యాలయం ప్రారంభం
ప్రజాశక్తి-కర్నూలు లీగల్ : లోకాయుక్త సంస్థ సేవలను వెనుకబడిన ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని లోకాయుక్త జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి సూచించారు. శనివారం ఆయన కర్నూలులోని ఎపి స్టేట్ గెస్ట్ హౌస్ రూమ్ నంబర్-3లో ఆంధ్రప్...
Source: prajasakti.com