కత్తులతో వేటాడి... నడిరోడ్డుపై నరికేశారు!
విజయవాడలో కొందరు యువకులు కత్తులతో స్వైరవిహారం చేశారు. ఓ వ్యక్తిని నడిరోడ్డుపై వెంటాడి, వేటాడి మరీ నరికి చంపారు. శుక్రవారం మధ్యాహ్నం నగరం నడిబొడ్డున, దుర్గ అగ్రహారంలో జరిగిన ఈ దారుణ ఘటనలో ఆలమూరు రామారావు (32) అనే యువకుడు... కత్...
Source: eenadu.net