అగ్నిప్రమాదంపై ముమ్మర దర్యాప్తు
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలోని రూబీ ప్రైడ్ లగ్జరీ హోటల్ అగ్నిప్రమాదంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సోమవారం రాత్రి జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది మృతిచెందిన సంగతి తెలిసిందే. అగ్నిప్రమాదంపై ముమ్మర దర్యాప్త...
Source: eenadu.net