Stay updated with breaking news from భ రత . Get real-time updates on events, politics, business, and more. Visit us for reliable news and exclusive interviews.
దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. వరుసగా రెండో రోజు కొత్త కేసులు 20వేల దిగువనే నమోదయ్యాయి. అయితే ముందురోజు కంటే అతి స్వల్పంగా పెరిగాయి. మృతుల సంఖ్యలో మాత్రం భారీ పెరుగుదల కనిపించిందని బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెల్లడించింది. India Corona వరుసగా రెండో రోజూ.. 20వేల దిగువనే కొత్త కేసులు ....
దేశంలో కరోనావైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా 30 వేల దిగువనే నమోదైన కొత్త కేసులు.. ముందు రోజు కంటే స్వల్పంగా పెరిగాయి. మంగళవారం 15,92,395 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 26,964 మందికి వైరస్ పాజిటివ్గా తేలింది. 383 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. India corona 3 లక్షలకు తగ్గిన క్రియాశీల కేసులు ....
24 గంటల వ్యవధిలో 15,79,761 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..30,570 మందికి వైరస్ పాజిటివ్గా తేలింది. కేసులు ముందురోజు కంటే 12 శాతం మేర పెరిగాయి. మహమ్మారి కారణంగా నిన్న 431 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 3,33,47,325 మందికి వైరస్ సోకగా.. 3,25,60,474 కోలుకున్నారు. 4,43,928 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. India Corona కేసులు, మరణాల్లో ముందువరుసలో కేరళ ....