నాటుకోడితో కోట్లు కూడగట్టారు!
రూపాయి అంటే తేలిగ్గా తీసుకుంటాం. కానీ. వాళ్లు వారానికి అర్ధరూపాయి కోసం కష్టపడ్డారు..అంతా కలిసి నెలకి రూ. 20 పోగేసి నాటుకోళ్లను పెంచడం మొదలుపెట్టారు. ఈరోజు వాళ్ల వ్యాపారం విలువ రూ.14 కోట్లు. వాళ్లలో ఆ చైతన్యాన్ని నింపింది చంద్రకాళి.
మధ్యప్రదేశ్లోని దిండోరీ జిల్లాలో ఉంటారు బార్గా తెగ ఆదివాసీలు. బాహ్య ప్రపంచానికి దూరంగా.. అటవీ జీవనం సాగిస్తా
వెయ్యిమంది దంపతుల తారక మంత్రం శ్రమయేవ జయతే!
భార్య భర్త ఒకే కార్యాలయంలో పనిచేయడం మనం చూస్తుంటాం! అదే కార్యాలయమంతా భార్యభర్తలే పనిచేస్తుంటే.నెల్లూరుజిల్లాలోని అపాచీ సంస్థ దంపతులకు కలిసి పనిచేసే అవకాశాన్ని ఇస్తోంది. అటువంటి అవకాశాన్ని వాడుకుని వెయ్యిమంది మహిళలు తమ కుటుంబాలకు ఇరుసుగా మారిన కథ ఇది.
సాధారణంగా ఒకే శాఖలో కొలువులు సాధించిన భార్యభర్తలను చూసుంటాం.. కానీ ఒక
21 ఏళ్లకే వ్యాపార పాఠాలు!
అనారోగ్యంపాలైన తండ్రి స్థానంలో కుటుంబానికి అండగా ఉండేందుకు. పశువుల కొట్టంలో అడుగుపెట్టింది శ్రద్ధ. వ్యాపారం అనే పదానికి అర్థం తెలియని పసివయసులో.. పాలవ్యాపారానికి సంబంధించి పాఠాలు నేర్చుకుంది.. చదువుకుంటూనే, యువ వ్యాపారవేత్తగా మారిన 21 ఏళ్ల శ్రద్ధా ఇప్పుడు యువతకు వ్యాపార పాఠాలు చెబుతోంది..
మహారాష్ట్రలోని అహ్మద్నగర్కు 60 కిలోమీటర్ల దూరంలో