కాబూల్: అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా, యూరప్ దేశాల సైన్యం ఉపసంహరణతో తాలిబన్లు ఒక్కో ప్రాంతాన్ని ఆక్రమిస్తూ తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. తాలిబన్ దాడులతో అట్టడుకుతున్న ఆఫ్గానిస్తాన్ దేశాన్ని విడిచి తమ పౌరులు వెంటనే ఆమెరికాకు వెళ్లాలని పేర్కొంది. అఫ్గానిస్తాన్లో పెరుగుతున్న హింస నేపథ్యంలో అమెరికన్లకు