కరోనాతో మరణించినట్టు ధ్రువీకరణ పత్రాల జారీ విషయమై ఇంకా మార్గదర్శకాలు ఖరారు చేయనందుకు సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది. దీనిపై ఈ నెల 11లోగా అమలు నివేదికను సమర్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ‘‘కరోనాతో చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు కరోనా మరణ పత్రాలపై మార్గదర్శకాలేవీ?