న్యూఢిల్లీ : 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా దేశం యావత్తు ఘనంగా సంబరాలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా స్వాతంత్య్ర ఫలాన్ని అందించిన త్యాగ ధనులకు నివాళులు అర్పిస్తోంది. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన సమరయోధులకు శిరస్సు వంచి ప్రణామం చేస్తోంది. వారి ధైర్య సాహసాలను తలుచుకుంటోంది. అయితే ఈ స్వాతంత్య్ర పోరాటానికి బీజం వేసిన పలువురు పోరాట యోధుల గురించి కూడా తెలుసుకోవాల్సి వుంది. ఉద్యమానికి సహకారం అందించిన ఈశాన్య రాష్ట్రాల యోధులు తగిన స్థానం పొందపోవడం విచారకరం. ఈ వేడుకల సందర్భంగా ఒక్కసారి ఆ పది మంది వీరులను గుర్తు చేసుకుందా.