వాషింగ్ట

వాషింగ్టన్‌లో మోడీ | Prajasakti

ప్రపంచ సిఇఓలతో భేటీ
వాషింగ్టన్‌ : ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం అధికారిక పర్యటన నిమిత్తం వాషింగ్టన్‌ చేరుకున్నారు. ఈ పర్యటనలో అధ్యక్షుడు జో బైడెన్‌, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌లతో మోడీ భేటీ కానున్నారు. శుక్రవారం వైట్‌హౌస్‌లో బైడెన్‌ అధ్యక్షతన జరిగే క్వాడ్‌ శిఖరాగ్రసమావేశానికి హాజరవుతారు. న్యూయార్క్‌లో ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ 76వ సమావేశాల్లో ప్రసంగించనున్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికాలో మోడీ పర్యటించడం ఇది ఏడవసారి.

Related Keywords

Australia , United States , , United Nations Assembly , Prime Minister Narendra Modi Wednesday , President Joe , United States Modi , ஆஸ்திரேலியா , ஒன்றுபட்டது மாநிலங்களில் , ஒன்றுபட்டது நாடுகள் சட்டசபை , ப்ரைம் அமைச்சர் நரேந்திர மோடி புதன்கிழமை , ப்ரெஸிடெஂட் ஓஹோ ,

© 2025 Vimarsana