చాపకింద నీరులా చైనా నిఘా సంస్థలు..!
చైనా జనాభా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో స్థిరపడ్డారు. దీంతో వారిని వాడుకొని డ్రాగన్ భారీగా సమాచారం సేకరిస్తోంది. ప్రస్తుత జాతీయ భద్రత సలహాదాలు అజిత్ దోబల్ 2013లో చైనా నిఘా కార్యకలాపాలపై ఒక పత్రాన్ని రాశారు. చాపకింద నీర...
Source: eenadu.net