Mumbai woman: నమోదైన తొలి డెల్టా వేరియంట్‌ మరణం
ముంబయి : దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో తొలి డెల్టా వేరియంట్ మరణం నమోదైందని మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ముంబైలో ఘట్కోపర్కి చెందిన 63 ఏళ్ల వృద్ధురాలు డెల్టా వేరియంట్తో జులై 27న మరణించారు. ఆమెకు జూలై 21న పాజిటివ్గా నిర...