సెప్టెంబరు 17 వచ్చిందంటే చాలు హైదరాబాద్ విమోచనం, విలీనాల వాదన తెరపైకి వస్తుంది. హైదరాబాద్ను 13 నెలల పాటు స్వతంత్ర భారత్లో కలపకుండా ఉంచిన నిజాం రాజు- ఆ ఏడాదంతా ఏం చేశాడు? 1947 ఆగస్టు 15 నుంచి 1948 సెప్టెంబరు 17 మధ్య ఏం జరిగింది? ‘ఆపరేషన్ పోలో’, ఆపరేషన్ క్యాటర్ పిల్లర్... హైదరాబాద్ సంస్థానాన్ని భారత్లో విలీనం చేయటానికి భారత సైన్యం చేపట్టిన... ఫలించని నిజాం వేట