నర ద ర మ News Today : Breaking News, Live Updates & Top Stories | Vimarsana
Stay updated with breaking news from నర ద ర మ . Get real-time updates on events, politics, business, and more. Visit us for reliable news and exclusive interviews.
Top News In నర ద ర మ Today - Breaking & Trending Today
దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాకు కనీసం ఒక మెడికల్ కాలేజీ లేదా పీజీ వైద్య విద్య కేంద్రం ఉండాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. PM Modi ప్రతి జిల్లాకు ఓ మెడికల్ కాలేజీ లక్ష్యంగా.. ....
న్యూఢిల్లీ: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భేటీకి రంగం సిద్ధమవుతోంది. ఈ నెల 24న ఇరువురు నేతలు అమెరికా రాజధాని వాషింగ్టన్లో సమావేశం కానున్నారు. ఈ భేటీలో అఫ్గానిస్తాన్ తాజా పరిణామాలు, సీమాంతర ఉగ్రవాదంపై పోరాటం, అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలపై పోరాటం, భారత్–అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై ప్రధానంగా చర్చించబోతున్నార ....
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో అపూర్వ అవకాశం లభించింది. మరోసారి ఐక్యరాజ్య సమితి (ఐరాస)లో ప్రసంగించనున్నారు. సెప్టెంబర్ 25వ తేదీన ఐక్యరాజ్యసమితి అత్యున్నత జనరల్ అసెంబ్లీ సెషన్లో మాట్లాడనున్నారు. ప్రపంచ దేశాల్లో భారత్కు అగ్రభాగం లభిస్తోంది. ఈ క్రమంలోనే భారత ప్రధానిగా ఉన్న మోదీ ప్రసంగం కీలకం కానుంది. ఈ మేరకు ఐక్యరాజ్య సమితి వక్తల జాబితా సిద్ధం చే ....
సాక్షి, న్యూఢిల్లీ: గతంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలన, రాజకీయంగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునే ధైర్యం లేదని ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ప్రస్తుతం తమ ప్రభుత్వం కీలకమైన నిర్ణయాలు తీసుకొని వాటిని అమలుకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. బుధవారం భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని మోదీ వర్చవల్గా మాట్లాడారు. తమ ప్రభుత్వం 2014 నుంచి పలు ....
Jun 27, 2021, 14:56 IST
ఢిల్లీ: కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకోవడంపై సందిగ్ధతను అధిగమించాలని ప్రధాన మంత్రి
నరేంద్ర మోదీ ఆదివారం మన్ కీ బాత్ ద్వారా ప్రజలకు పిలుపునిచ్చారు. వ్యాక్సిన్ ప్రక్రియ వేగంగా జరుగుతుండటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఒక్క రోజులో 86 లక్షలు కన్నా ఎక్కువ మందికి టీకాలు వేసి భారత దేశం చరిత్ర సృష్టించిందని తెలిపారు. కరోనా వైరస్పై దేశ ప్రజల పోరాటం కొనసాగుతోందని మోద ....