1 : Live Updates Every Minute from 25K+ News Agencies Across the Globe
Analysis: 1.2M Illegal Aliens Projected to Reach Southern Border this Year
Analysis: 1.2M Illegal Aliens Projected to Reach Southern Border this Year by JOHN BINDER 12 Apr 2021 More than a million illegal aliens could arrive
LIVE STREAM: Police & Protestors clash for second night in Brooklyn Center
LIVE STREAM: Police & Protestors clash for second night in Brooklyn Center
ఈనాడు PHOTOS: Telugu News, Telugu Movies, AP, Telangana, Political, Sports, Crime
మంగళవారం, ఏప్రిల్ 13, 2021
కెన్యాలోని లోంగిచారో ద్వీపం నుంచి ‘రోత్స్ చైల్డ్’ జిరాఫీలను బల్లకట్టుపై సురక్షిత ప్రాంతాలకు తరలించారు. లేక్ బారింగోలో నీటి మట్టం పెరిగిపోతుండటంతో అధికారులు ఈ ఏర్పాట్లు చేశారు.
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి ఇలా గుడి గోపురం.. దాని మీద సీఎం బొమ్మ.. కింద ఇద్దరు భక్తులు దండం పెడుతున్నట్లు ఫ్లెక్సీలను రూపొందించారు. సోమవారం పెనమలూరు మండలం పోరంకిలో గ్రామ/వార్డు వాలంటీర్ల సన్మానోత్సవానికి ముఖ్యమంత్రి విచ్చేసిన సందర్భంగా వేదిక దారిలో ఇలా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
కరోనా మహమ్మారి వ్యాప్తి దృష్ట్యా సింగపూర్లో నిత్యావసర సరుకులను ఇంటింటికీ పంపిణీ చేసేందుకు పలు మాల్స్ నిర్వాహకులు ఇలా రోబోలను వినియోగిస్తున్నారు.
వ్యాక్సిన్ నిల్వలు నిండుకోవడంతో సోమవారం నిజామాబాద్ జిల్లాలో కరోనా టీకాల ప్రక్రియ నిల్చిపోయింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు కేంద్రాల వద్ద బారులుదీరుతుండటంతో వారిని కట్టడిచేయడం అధికారులకు తలకుమించిన భారంగా మారింది. ‘వ్యాక్సిన్ రాగానే చెబుతాం.. అప్పటి వరకు ఆసుపత్రులకు రావొద్దంటూ’ నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిలో సెక్యూరిటీ సిబ్బంది మైకు పట్టుకుని ప్రచారం చేశారు.
మరిన్ని
మంగళవారం, ఏప్రిల్ 13, 2021
కెన్యాలోని లోంగిచారో ద్వీపం నుంచి ‘రోత్స్ చైల్డ్’ జిరాఫీలను బల్లకట్టుపై సురక్షిత ప్రాంతాలకు తరలించారు. లేక్ బారింగోలో నీటి మట్టం పెరిగిపోతుండటంతో అధికారులు ఈ ఏర్పాట్లు చేశారు.
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి ఇలా గుడి గోపురం.. దాని మీద సీఎం బొమ్మ.. కింద ఇద్దరు భక్తులు దండం పెడుతున్నట్లు ఫ్లెక్సీలను రూపొందించారు. సోమవారం పెనమలూరు మండలం పోరంకిలో గ్రామ/వార్డు వాలంటీర్ల సన్మానోత్సవానికి ముఖ్యమంత్రి విచ్చేసిన సందర్భంగా వేదిక దారిలో ఇలా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
కరోనా మహమ్మారి వ్యాప్తి దృష్ట్యా సింగపూర్లో నిత్యావసర సరుకులను ఇంటింటికీ పంపిణీ చేసేందుకు పలు మాల్స్ నిర్వాహకులు ఇలా రోబోలను వినియోగిస్తున్నారు.
వ్యాక్సిన్ నిల్వలు నిండుకోవడంతో సోమవారం నిజామాబాద్ జిల్లాలో కరోనా టీకాల ప్రక్రియ నిల్చిపోయింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు కేంద్రాల వద్ద బారులుదీరుతుండటంతో వారిని కట్టడిచేయడం అధికారులకు తలకుమించిన భారంగా మారింది. ‘వ్యాక్సిన్ రాగానే చెబుతాం.. అప్పటి వరకు ఆసుపత్రులకు రావొద్దంటూ’ నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిలో సెక్యూరిటీ సిబ్బంది మైకు పట్టుకుని ప్రచారం చేశారు.
మరిన్ని
ఈనాడు PHOTOS: Telugu News, Telugu Movies, AP, Telangana, Political, Sports, Crime
మంగళవారం, ఏప్రిల్ 13, 2021
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం గఫూర్ నగర్లో పాములు కలకలం సృష్టించాయి. గ్రామంలో ఓ ఇంటి పక్కన పశువుల పాక వద్ద వందకుపైగా ఉన్న పాములను స్థానికులు చంపేశారు. వాటి గుడ్లను ధ్వంసం చేశారు.
పెరిగిన వేసవి ఉష్ణోగ్రతలతో మూగజీవులకు దాహార్తి ఎక్కువవుతోంది. తాగి పడేసిన వాటర్ ప్యాకెట్లో నీటి కోసం చిట్టి ఉడత తాపత్రయపడుతూ కనిపించింది. అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలోని రహమత్పుర సమీపంలో ఉన్న పార్కులో ఈ చిత్రం ‘ఈనాడు’ కెమెరాకు చిక్కింది.
సాధారణంగా చిన్న కారులో ఐదుగురికే సరిపడా స్థలం ఉంటుంది. ఒక్కరు ఎక్కువగా ఉన్నా ఇరుగ్గా కూర్చొని ప్రయాణించాల్సి వస్తుంది. అటువంటిది ఆదిలాబాద్ పట్టణంలోని రవీంద్రనగర్ రహదారిలో ఏకంగా ఆరుగురు ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తూ కనిపించారు. ఇలా తక్కువ దూరమే అని ప్రయాణిస్తూ చాలా మంది ప్రమాదాల బారిన పడుతున్నారు.
ఆదిలాబాద్లో కొన్నిచోట్ల అప్పుడే ఉగాది సందడి మొదలైంది. మహిళలు ముందస్తుగా పండుగకు ఒకరోజు ముందే షడ్రుచుల ఉగాది పచ్చడి తయారు చేసి సంబురాలు చేసుకున్నారు.
కెన్యాలోని లోంగిచారో ఐలాండ్ నుంచి లేక్ బారింగో రూకో కమ్యూనిటీ కన్సర్వెన్సీ ప్రదేశానికి అంతరించిపోతున్న రోత్స్ఛైల్డ్ జాతి జిరాఫీలను ఇలా బల్లకట్టుపై తరలించారు. లేక్ బారింగోలో నీటిమట్టం క్రమేపీ పెరిగిపోతుండటంతో ఐలాండ్ మునిగిపోయే ప్రమాదం ఏర్పడింది. దీంతో ఈ అరుదైన జీవులను సురక్షిత ప్రదేశానికి తరలించే ఏర్పాట్లు చేశారు.
మంత్రి కేటీఆర్ వరంగల్లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. పర్యటనలో భాగంగా ఆయన ప్రజా ప్రతినిధులతో కలిసి బస్సులో వెళ్తుండగా.. ఎండలో నిలబడిన ఓ వృద్ధుడు కేటీఆర్ను చూస్తూ ఇలా దీవిస్తున్న దృశ్యాన్ని ‘ఈనాడు’ కెమెరా క్లిక్మనిపించింది.
వకీల్ సాబ్ సినిమాలో నందాజీ పాత్రలో ప్రకాశ్రాజ్ ఒదిగిపోయి నటించారని మెగాస్టార్ చిరంజీవి ప్రశంసించారు. ప్రకాశ్రాజ్ను కలిసి పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. సినిమాలో ప్రకాశ్రాజ్, పవన్ కల్యాణ్లు నటించిన న్యాయస్థానంలోని సన్నివేశాలు అత్యద్భుతంగా పండాయని కొనియాడారు.
ఆసియాలోనే అత్యంత పెద్దదైన తులిప్ గార్డెన్ ఇది. జమ్మూకశ్మీర్లోని జబర్వాన్ పర్వతాల్లో ఈ పూలసోయగం పర్యాటకులకు స్వర్గాన్నితలపిస్తోంది.
తిరుపతి ఉప ఎన్నిక ప్రచారానికి విచ్చేసిన భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు, మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, కార్యకర్తలు భారీగా తరలివచ్చి ఘనస్వాగతం పలికారు. తిరుమల శ్రీవారి దర్శనానంతరం సాయంత్రం నాయుడుపేటలో భాజపా-జనసేన సంయుక్త అభ్యర్థి రత్నప్రభ తరఫున ప్రచార ర్యాలీలో నడ్డా పాల్గొంటారని ఆ పార్టీ శ్రేణులు తెలిపాయి.
హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలోని చిట్టడవిలో సంచరిస్తూ పురి విప్పి నాట్యమాడుతున్న నెమళ్లు.
హైదరాబాద్ నగర శివారులోని అమీన్పూర్ చెరువులో పక్షులు సందడి చేస్తున్న దృశ్యమిది. గత సంవత్సరం కురిసిన భారీ వర్షాల కారణంగా చెరువు పూర్తిగా నిండిపోయింది. ఎండాకాలం వచ్చినా.. నీటి నిల్వలు తగ్గకపోవడంతో ఆ ప్రాంతం పక్షులతో కళకళలాడుతోంది.
భాగ్యనగరంలోని ట్యాంక్బండ్ వద్ద సుందరీకరణ పనులు చేస్తూ మిట్ట మధ్యాహ్నం వేళ దాహార్తి తీర్చుకుంటున్న ఓ కార్మికుడు.
యూరి గగారిన్.. అంతరిక్షంలోకి అడుగుపెట్టిన తొలి వ్యోమగామి. రష్యాకు చెందిన ఈ సోవియట్ హీరో ఆ ఘనత సాధించి నేటికి 60 ఏళ్లు. ఆయన సాహసాన్ని కీర్తిస్తూ 1980లో మాస్కోలో ఈ భారీ స్మారకాన్ని నిర్మించారు. 138 అడుగుల ఎత్తున్న ఈ విగ్రహం దాదాపు 12 టన్నుల బరువు ఉంటుంది.
ఆస్ట్రేలియాలోని బ్రోంటే బీచ్లో ఒక్కసారిగా భారీ అలలు ఎగిసిపడ్డాయి. ఆ సమయంలో సముద్రంలో సర్ఫింగ్ చేస్తున్న క్రీడాకారులు ఇలా తడబాటుకు గురయ్యారు.
ఉత్తరాఖండ్లోని హరిద్వార్ కుంభమేళాలో నేడు షాహీ స్నాన్(రాజయోగి స్నానం) ఘట్టాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాగ సాధువులు పాల్గొన్నారు. అనంతరం భక్తులు ఘాట్ల వద్ద పవిత్రస్నానాలు ఆచరించి మొక్కులు చెల్లించుకున్నారు.
నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ప్రచారంలో తెలంగాణ భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన్నారు. గుర్రంపోడు మండలం కొప్పోలు చేరుకున్న ఆయనకు భాజపా కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కొప్పోలు నుంచి రోడ్ షోలో పాల్గొని భాజపా అభ్యర్థి రవికుమార్ నాయక్ను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
అసలే ఎండలు.. ఎటు చూసినా మోడు వారిన చెట్లు.. ఎండిన గడ్డి.. ఇంతలో కంటికి పచ్చని మొక్కలు కనిపించే సరికి ఆ మూగజీవాలు పరుగున వెళ్లి ఓ పట్టుపట్టాయి. హైదరాబాద్ నగరంలోని పీపుల్స్ ప్లాజా వద్ద బల్దియా ఆధ్వర్యంలో నాటిన హరితహారం మొక్కలను ఆదివారం ఓ మేకల గుంపు ఇలా మేస్తూ కనిపించింది. నాటిన వాటికి సరైన సంరక్షణ చర్యలు చేపట్టకపోవడంతో సమున్నత ఆశయం నీరుగారుతోంది.
చెట్టుకు కాసిన పచ్చి మామిడి కాయను ఓ చిలకమ్మ కొరుకుతుండగా తీసిన చిత్రమిది. ఉగాది రాక ముందే.. చిలక తొలిగా పులుపును రుచి చూస్తున్నట్లుగా అనిపిస్తున్న ఈ దృశ్యం ఆదివారం విజయవాడ ఆటోనగర్ సమీపంలో కనిపించింది.
చిత్రంలో కనిపిస్తోంది ఎండిపోయిన ఆకు అనుకుంటే పొరబడినట్లే. ఇది ఆకు కాదు.. కీటకం. కదలకుండా కాళ్లు లోపల పెట్టుకున్న ఈ జీవిని ఎవరైనా తాకితే వెంటనే పైకి ఎగిరిపోతుంది. విశాఖ జిల్లా గూడెంకొత్తవీధిలో ఆదివారం ‘న్యూస్టుడే’ కెమెరా ఈ కీటకాన్ని క్లిక్మనిపించింది. ఇది టెట్టిగొనిడే కుటుంబానికి చెందిన మైమెటిక జాతి కీటకమని రాంబిల్లి బీసీటీ కృషి విజ్ఞాన కేంద్రం సస్యరక్షణ శాస్త్రవేత్త బండి నాగేంద్రప్రసాద్ తెలిపారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని పోచమ్మవాడలో నివసిస్తున్న వొద్దిపర్తి సంతోషాచార్య కుటుంబ సభ్యులు గోవును పెంచుకుంటున్నారు. అది ఇటీవల లేగదూడను ఈనింది. దానికి ఆదివారం సాయంత్రం 21వ రోజు వేడుకలు నిర్వహించి.. ఊయలలో ఊపారు. దూడకు ‘బృంద’ అని నామకరణం చేశారు.
కరోనా విజృంభణ నేపథ్యంలో అందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఓ దివ్యాంగుడు స్ఫూర్తినిస్తున్నారు.. కరీంనగర్లోని కట్ట రాంపూర్కు చెందిన అరుణ్ కుమార్ చిన్నతనంలోనే ప్రమాదవశాత్తు రెండు చేతులను కోల్పోయారు. అధైర్యపడకుండా రెండు కాళ్ల సాయంతో తన పనులు తాను చేసుకుంటున్నారు. ఇలా ఒంటి కాలుతోనే మాస్కును పెట్టుకుంటారు. బయటకు వెళ్లేటప్పుడు ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని వాట్సప్లో వీడియో సందేశం ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు.
వానరాలు రైల్వే పరికరాలకు హాని తలపెడుతున్నాయి. వాటి కోతి చేష్టలతో వైర్లను పీకేయడం, రైల్వే ట్రాక్పై విద్యుత్తు తీగలతో ఆడుకోవడం వంటివి చేస్తున్నాయి. వాటికి అడ్డుకట్ట వేసేందుకు రైల్వే అధికారులు నూతన ఉపాయం ఆలోచించారు. స్తంభాల చివర్లో ముళ్ల చక్రాలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో వానరాలు వాటిపైకి వెళ్లలేక తోక ముడుస్తున్నాయి. ఖమ్మం జిల్లా చింతకాని సమీపంలో రైల్వే లైన్ విద్యుత్తు స్తంభాల వద్ద తీసిన చిత్రం ఇది.
ఎండలు మండుతుండడంతో సరదాగా ఈత కొట్టేందుకు హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలోని ల్యాండ్ స్కేప్ గార్డెన్ వద్దగల చెరువుకు కొందరు పిల్లలు వెళ్తున్నారు. ఇక్కడ లోతుగా ఉన్న నీటి గుంతలతో ప్రమాదం పొంచి ఉంది. చుట్టూ రక్షణ కంచె ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త!
తిరుపతి రూరల్ మండలం ఉప్పరపల్లి నుంచి సి.మల్లవరానికి వెళ్లే మార్గంలో జాతీయ రహదారి పక్కన మెటల్ రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లు వేసవి కారణంగా ఆకులు రాల్చాయి. చెట్టు నిండా పుష్పాలతో కనువిందు చేస్తున్నాయి. ఇటువైపు వెళ్తున్న ప్రయాణికులు నయనానందకరంగా తిలకిస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు పల్లపువీధిలోని ఓ ఇంటి ఆవరణలో మునగచెట్టు విరగకాసింది. దీనికి ఆకుల కన్నా కాయలే అధికంగా ఉన్నాయి. ఒకపక్కన పూత, మరోవైపు కాయలతో కనువిందు చేస్తున్నాయి. కాయలు ఎక్కువగా ఉన్నందున బరువుకి కొమ్మలు సైతం విరిగిపోతున్నట్లు యజమాని తెలిపారు.
మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలోని చెక్డ్యాములు జలకళను సంతరించుకున్నాయి. కాళేశ్వరం జలాలను హల్దీవాగులోకి వదలడంతో సిద్దిపేట జిల్లా నుంచి ఆదివారం మెదక్ జిల్లా యావాపూర్లోకి ప్రవేశించాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు యావాపూర్, కిష్టాపూర్, తూప్రాన్, ఆబోతుపల్లి, నాగులపల్లి గ్రామాల పరిధిలోని 8 చెక్డ్యామ్లు పొంగిపొర్లుతూ కనిపించాయి. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కరోనా ఉద్ధృతి రోజురోజుకీ విస్తరిస్తోంది. రెండో దశలో రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. విజయవాడలో రాత్రిపూట నడిచే ఫుడ్కోర్టులు మాత్రం జాతరను తలపిస్తున్నాయి. ఇందిరాగాంధీ మైదానం వద్ద రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి వరకు జనాలు కిక్కిరిసి వస్తున్నారు. కొందరు మాస్క్లు కూడా ధరించడం లేదు. ఏ మాత్రం జాగ్రత్తలు తీసుకోకుండా చంటిబిడ్డలతో సైతం వచ్చి రహదారులపై సంచరిస్తున్నారు.
కొవిడ్ కేసులు పెరుగుతున్నా మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల ప్రజలు నాటుపడవల్లో యథేచ్ఛగా ప్రయాణిస్తున్నారు. మహారాష్ట్ర నుంచి కుమురం భీం జిల్లా కౌటాల మండలం తాటిపెల్లి వద్ద పెనుగంగాలో వందల సంఖ్యలో ప్రయాణికులు మండలానికి రాకపోకలు సాగిస్తుంటారు. కొందరు నది ఒడ్డున ఆటోలతో మండలంలోని వివిధ గ్రామాలకు వస్తుండగా.. మరికొందరు ఏకంగా ద్విచక్రవాహనాలను నాటు పడవల్లో వేసి వెంట తెచ్చుకుంటున్నారు.
విశాఖనగరంలోని ఆర్కేబీచ్లో ఆదివారం సందర్శకుల తాకిడితో కోలాహలం నెలకొంది. ఇదే సమయంలో కొందరు అలలతో ఆటలాడుతూ, మరికొందరు రాళ్లపైకి చిన్నారులతో సహా ఎక్కి ఫొటోలకు పోజులిస్తున్నారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా జారిపడే ప్రమాదం లేకపోలేదు.
గోదావరిలో నీటి మట్టం కనిష్ఠ స్థాయికి చేరడంతో రాజమహేంద్రవరంలోని గౌతమిఘాట్ వద్ద అర కిలోమీటరు మేర నదీ పాయ బయటపడింది. దాంతో నగరవాసులు, పర్యాటకులు నదిలోకి వెళ్లి సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఆదివారం సాయంత్రం ఆ ప్రాంతంలో సందడి చేశారు. ఇంతకుముందెన్నడూ ఇలా లోపలివరకు వెళ్లలేదంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఉత్తరాఖండ్లోని హరిద్వార్ కుంభమేళాలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన గంగా హారతికి హాజరైన భక్తులు. ఓ వైపు కరోనా వైరస్ భయపెడుతున్నా.. ప్రజలు పెద్దఎత్తున తరలివస్తున్నారు.
కరోనా ఆంక్షలతో ఆదివారం నిర్మానుష్యంగా చెన్నై మెరీనా బీచ్.
దిల్లీలో పరిశ్రమలు, నివాస ప్రాంతాల నుంచి వచ్చిన వ్యర్థ జలాలతో కాలుష్య కాసారంగా మారిన యమునా నది.
ఏపీలోని విశాఖ జిల్లా మాడుగుల నూకాలమ్మ ఆలయ పరిసరాల్లో 10 అడుగుల కింగ్ కోబ్రా కలకలం సృష్టించింది. జాతర నేపథ్యంలో పామును చూసిన జనం ఆందోళనకు గురయ్యారు. వన్యప్రాణుల సంరక్షణ సమితి సభ్యుడు పుట్టా వెంకటేశ్ చాకచక్యంగా పామును పట్టుకుని తాటిపర్తి అటవీ ప్రాంతంలో విడిచి పెట్టారు.
ప్రధాని మోదీ పిలుపునకు స్పందించి కొవిడ్ టీకా ఉత్సవంలో పాల్గొనాలని ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ప్రజలను చైతన్యపరిచారు. ఆదివారం పూరీ తీరంలో ఆయన సైకత శిల్పం రూపొందించి కొవిడ్ నియమావళిని అందరూ పాటించాలని సూచించారు.
చల్లటి గాలి వీచే శిరస్త్రాణాన్ని రూపొందించాడు తూర్పుగోదావరి జిల్లా తుని పట్టణానికి చెందిన పాలిటెక్నిక్ విద్యార్థి తిరుమలనేడి సాయి. శిరస్త్రాణానికి ముందు చిన్న ఫ్యాన్. తలపై ధరించాక లోపల చెమట పట్టకుండా గాలి వీచేందుకు బ్లోయర్ ఏర్పాటు చేశారు. రెండు వైపులా సోలార్ ప్యానెళ్లతో బ్యాటరీ ఛార్జింగ్ అవుతుంది. దీని తయారీ కోసం హెల్మెట్, 12 వాట్ల సామర్థ్యం కలిగిన రెండు సోలార్ ప్యానెళ్లు, కంప్యూటర్ సీపీయూ ఫ్యాన్, రెండు 9 వాట్ల రీఛార్జిబుల్ బ్యాటరీలు వినియోగించినట్లు సాయి వివరించారు.
సాధారణంగా శునకాలు, పక్షులు, కుందేళ్లు, పిల్లులను ఎక్కువమంది పెంచుకుంటుంటారు. పశువులు, మేకలు, గొర్రెలు సరే సరి. కానీ, ఏ మూగజీవాన్ని చేరదీసి ఆదరించినా మనలో ఒకరిలాగే మారుతుంది. మనుషులతో బంధం పెనవేసుకుంటుంది. ఈ కొండముచ్చు కూడా అంతే. జనగామ పట్టణానికి వచ్చిన ఓ కొండముచ్చు స్థానికులతో కలసిమెలసి ఉంటోంది. ఎవరైనా ద్విచక్ర వాహనంపై వెళ్తూంటే వెనకాలే కూర్చుని ప్రయాణిస్తుంటుంది.
మరిన్ని
మంగళవారం, ఏప్రిల్ 13, 2021
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం గఫూర్ నగర్లో పాములు కలకలం సృష్టించాయి. గ్రామంలో ఓ ఇంటి పక్కన పశువుల పాక వద్ద వందకుపైగా ఉన్న పాములను స్థానికులు చంపేశారు. వాటి గుడ్లను ధ్వంసం చేశారు.
పెరిగిన వేసవి ఉష్ణోగ్రతలతో మూగజీవులకు దాహార్తి ఎక్కువవుతోంది. తాగి పడేసిన వాటర్ ప్యాకెట్లో నీటి కోసం చిట్టి ఉడత తాపత్రయపడుతూ కనిపించింది. అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలోని రహమత్పుర సమీపంలో ఉన్న పార్కులో ఈ చిత్రం ‘ఈనాడు’ కెమెరాకు చిక్కింది.
సాధారణంగా చిన్న కారులో ఐదుగురికే సరిపడా స్థలం ఉంటుంది. ఒక్కరు ఎక్కువగా ఉన్నా ఇరుగ్గా కూర్చొని ప్రయాణించాల్సి వస్తుంది. అటువంటిది ఆదిలాబాద్ పట్టణంలోని రవీంద్రనగర్ రహదారిలో ఏకంగా ఆరుగురు ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తూ కనిపించారు. ఇలా తక్కువ దూరమే అని ప్రయాణిస్తూ చాలా మంది ప్రమాదాల బారిన పడుతున్నారు.
ఆదిలాబాద్లో కొన్నిచోట్ల అప్పుడే ఉగాది సందడి మొదలైంది. మహిళలు ముందస్తుగా పండుగకు ఒకరోజు ముందే షడ్రుచుల ఉగాది పచ్చడి తయారు చేసి సంబురాలు చేసుకున్నారు.
కెన్యాలోని లోంగిచారో ఐలాండ్ నుంచి లేక్ బారింగో రూకో కమ్యూనిటీ కన్సర్వెన్సీ ప్రదేశానికి అంతరించిపోతున్న రోత్స్ఛైల్డ్ జాతి జిరాఫీలను ఇలా బల్లకట్టుపై తరలించారు. లేక్ బారింగోలో నీటిమట్టం క్రమేపీ పెరిగిపోతుండటంతో ఐలాండ్ మునిగిపోయే ప్రమాదం ఏర్పడింది. దీంతో ఈ అరుదైన జీవులను సురక్షిత ప్రదేశానికి తరలించే ఏర్పాట్లు చేశారు.
మంత్రి కేటీఆర్ వరంగల్లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. పర్యటనలో భాగంగా ఆయన ప్రజా ప్రతినిధులతో కలిసి బస్సులో వెళ్తుండగా.. ఎండలో నిలబడిన ఓ వృద్ధుడు కేటీఆర్ను చూస్తూ ఇలా దీవిస్తున్న దృశ్యాన్ని ‘ఈనాడు’ కెమెరా క్లిక్మనిపించింది.
వకీల్ సాబ్ సినిమాలో నందాజీ పాత్రలో ప్రకాశ్రాజ్ ఒదిగిపోయి నటించారని మెగాస్టార్ చిరంజీవి ప్రశంసించారు. ప్రకాశ్రాజ్ను కలిసి పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. సినిమాలో ప్రకాశ్రాజ్, పవన్ కల్యాణ్లు నటించిన న్యాయస్థానంలోని సన్నివేశాలు అత్యద్భుతంగా పండాయని కొనియాడారు.
ఆసియాలోనే అత్యంత పెద్దదైన తులిప్ గార్డెన్ ఇది. జమ్మూకశ్మీర్లోని జబర్వాన్ పర్వతాల్లో ఈ పూలసోయగం పర్యాటకులకు స్వర్గాన్నితలపిస్తోంది.
తిరుపతి ఉప ఎన్నిక ప్రచారానికి విచ్చేసిన భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు, మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, కార్యకర్తలు భారీగా తరలివచ్చి ఘనస్వాగతం పలికారు. తిరుమల శ్రీవారి దర్శనానంతరం సాయంత్రం నాయుడుపేటలో భాజపా-జనసేన సంయుక్త అభ్యర్థి రత్నప్రభ తరఫున ప్రచార ర్యాలీలో నడ్డా పాల్గొంటారని ఆ పార్టీ శ్రేణులు తెలిపాయి.
హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలోని చిట్టడవిలో సంచరిస్తూ పురి విప్పి నాట్యమాడుతున్న నెమళ్లు.
హైదరాబాద్ నగర శివారులోని అమీన్పూర్ చెరువులో పక్షులు సందడి చేస్తున్న దృశ్యమిది. గత సంవత్సరం కురిసిన భారీ వర్షాల కారణంగా చెరువు పూర్తిగా నిండిపోయింది. ఎండాకాలం వచ్చినా.. నీటి నిల్వలు తగ్గకపోవడంతో ఆ ప్రాంతం పక్షులతో కళకళలాడుతోంది.
భాగ్యనగరంలోని ట్యాంక్బండ్ వద్ద సుందరీకరణ పనులు చేస్తూ మిట్ట మధ్యాహ్నం వేళ దాహార్తి తీర్చుకుంటున్న ఓ కార్మికుడు.
యూరి గగారిన్.. అంతరిక్షంలోకి అడుగుపెట్టిన తొలి వ్యోమగామి. రష్యాకు చెందిన ఈ సోవియట్ హీరో ఆ ఘనత సాధించి నేటికి 60 ఏళ్లు. ఆయన సాహసాన్ని కీర్తిస్తూ 1980లో మాస్కోలో ఈ భారీ స్మారకాన్ని నిర్మించారు. 138 అడుగుల ఎత్తున్న ఈ విగ్రహం దాదాపు 12 టన్నుల బరువు ఉంటుంది.
ఆస్ట్రేలియాలోని బ్రోంటే బీచ్లో ఒక్కసారిగా భారీ అలలు ఎగిసిపడ్డాయి. ఆ సమయంలో సముద్రంలో సర్ఫింగ్ చేస్తున్న క్రీడాకారులు ఇలా తడబాటుకు గురయ్యారు.
ఉత్తరాఖండ్లోని హరిద్వార్ కుంభమేళాలో నేడు షాహీ స్నాన్(రాజయోగి స్నానం) ఘట్టాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాగ సాధువులు పాల్గొన్నారు. అనంతరం భక్తులు ఘాట్ల వద్ద పవిత్రస్నానాలు ఆచరించి మొక్కులు చెల్లించుకున్నారు.
నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ప్రచారంలో తెలంగాణ భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన్నారు. గుర్రంపోడు మండలం కొప్పోలు చేరుకున్న ఆయనకు భాజపా కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కొప్పోలు నుంచి రోడ్ షోలో పాల్గొని భాజపా అభ్యర్థి రవికుమార్ నాయక్ను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
అసలే ఎండలు.. ఎటు చూసినా మోడు వారిన చెట్లు.. ఎండిన గడ్డి.. ఇంతలో కంటికి పచ్చని మొక్కలు కనిపించే సరికి ఆ మూగజీవాలు పరుగున వెళ్లి ఓ పట్టుపట్టాయి. హైదరాబాద్ నగరంలోని పీపుల్స్ ప్లాజా వద్ద బల్దియా ఆధ్వర్యంలో నాటిన హరితహారం మొక్కలను ఆదివారం ఓ మేకల గుంపు ఇలా మేస్తూ కనిపించింది. నాటిన వాటికి సరైన సంరక్షణ చర్యలు చేపట్టకపోవడంతో సమున్నత ఆశయం నీరుగారుతోంది.
చెట్టుకు కాసిన పచ్చి మామిడి కాయను ఓ చిలకమ్మ కొరుకుతుండగా తీసిన చిత్రమిది. ఉగాది రాక ముందే.. చిలక తొలిగా పులుపును రుచి చూస్తున్నట్లుగా అనిపిస్తున్న ఈ దృశ్యం ఆదివారం విజయవాడ ఆటోనగర్ సమీపంలో కనిపించింది.
చిత్రంలో కనిపిస్తోంది ఎండిపోయిన ఆకు అనుకుంటే పొరబడినట్లే. ఇది ఆకు కాదు.. కీటకం. కదలకుండా కాళ్లు లోపల పెట్టుకున్న ఈ జీవిని ఎవరైనా తాకితే వెంటనే పైకి ఎగిరిపోతుంది. విశాఖ జిల్లా గూడెంకొత్తవీధిలో ఆదివారం ‘న్యూస్టుడే’ కెమెరా ఈ కీటకాన్ని క్లిక్మనిపించింది. ఇది టెట్టిగొనిడే కుటుంబానికి చెందిన మైమెటిక జాతి కీటకమని రాంబిల్లి బీసీటీ కృషి విజ్ఞాన కేంద్రం సస్యరక్షణ శాస్త్రవేత్త బండి నాగేంద్రప్రసాద్ తెలిపారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని పోచమ్మవాడలో నివసిస్తున్న వొద్దిపర్తి సంతోషాచార్య కుటుంబ సభ్యులు గోవును పెంచుకుంటున్నారు. అది ఇటీవల లేగదూడను ఈనింది. దానికి ఆదివారం సాయంత్రం 21వ రోజు వేడుకలు నిర్వహించి.. ఊయలలో ఊపారు. దూడకు ‘బృంద’ అని నామకరణం చేశారు.
కరోనా విజృంభణ నేపథ్యంలో అందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఓ దివ్యాంగుడు స్ఫూర్తినిస్తున్నారు.. కరీంనగర్లోని కట్ట రాంపూర్కు చెందిన అరుణ్ కుమార్ చిన్నతనంలోనే ప్రమాదవశాత్తు రెండు చేతులను కోల్పోయారు. అధైర్యపడకుండా రెండు కాళ్ల సాయంతో తన పనులు తాను చేసుకుంటున్నారు. ఇలా ఒంటి కాలుతోనే మాస్కును పెట్టుకుంటారు. బయటకు వెళ్లేటప్పుడు ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని వాట్సప్లో వీడియో సందేశం ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు.
వానరాలు రైల్వే పరికరాలకు హాని తలపెడుతున్నాయి. వాటి కోతి చేష్టలతో వైర్లను పీకేయడం, రైల్వే ట్రాక్పై విద్యుత్తు తీగలతో ఆడుకోవడం వంటివి చేస్తున్నాయి. వాటికి అడ్డుకట్ట వేసేందుకు రైల్వే అధికారులు నూతన ఉపాయం ఆలోచించారు. స్తంభాల చివర్లో ముళ్ల చక్రాలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో వానరాలు వాటిపైకి వెళ్లలేక తోక ముడుస్తున్నాయి. ఖమ్మం జిల్లా చింతకాని సమీపంలో రైల్వే లైన్ విద్యుత్తు స్తంభాల వద్ద తీసిన చిత్రం ఇది.
ఎండలు మండుతుండడంతో సరదాగా ఈత కొట్టేందుకు హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలోని ల్యాండ్ స్కేప్ గార్డెన్ వద్దగల చెరువుకు కొందరు పిల్లలు వెళ్తున్నారు. ఇక్కడ లోతుగా ఉన్న నీటి గుంతలతో ప్రమాదం పొంచి ఉంది. చుట్టూ రక్షణ కంచె ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త!
తిరుపతి రూరల్ మండలం ఉప్పరపల్లి నుంచి సి.మల్లవరానికి వెళ్లే మార్గంలో జాతీయ రహదారి పక్కన మెటల్ రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లు వేసవి కారణంగా ఆకులు రాల్చాయి. చెట్టు నిండా పుష్పాలతో కనువిందు చేస్తున్నాయి. ఇటువైపు వెళ్తున్న ప్రయాణికులు నయనానందకరంగా తిలకిస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు పల్లపువీధిలోని ఓ ఇంటి ఆవరణలో మునగచెట్టు విరగకాసింది. దీనికి ఆకుల కన్నా కాయలే అధికంగా ఉన్నాయి. ఒకపక్కన పూత, మరోవైపు కాయలతో కనువిందు చేస్తున్నాయి. కాయలు ఎక్కువగా ఉన్నందున బరువుకి కొమ్మలు సైతం విరిగిపోతున్నట్లు యజమాని తెలిపారు.
మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలోని చెక్డ్యాములు జలకళను సంతరించుకున్నాయి. కాళేశ్వరం జలాలను హల్దీవాగులోకి వదలడంతో సిద్దిపేట జిల్లా నుంచి ఆదివారం మెదక్ జిల్లా యావాపూర్లోకి ప్రవేశించాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు యావాపూర్, కిష్టాపూర్, తూప్రాన్, ఆబోతుపల్లి, నాగులపల్లి గ్రామాల పరిధిలోని 8 చెక్డ్యామ్లు పొంగిపొర్లుతూ కనిపించాయి. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కరోనా ఉద్ధృతి రోజురోజుకీ విస్తరిస్తోంది. రెండో దశలో రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. విజయవాడలో రాత్రిపూట నడిచే ఫుడ్కోర్టులు మాత్రం జాతరను తలపిస్తున్నాయి. ఇందిరాగాంధీ మైదానం వద్ద రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి వరకు జనాలు కిక్కిరిసి వస్తున్నారు. కొందరు మాస్క్లు కూడా ధరించడం లేదు. ఏ మాత్రం జాగ్రత్తలు తీసుకోకుండా చంటిబిడ్డలతో సైతం వచ్చి రహదారులపై సంచరిస్తున్నారు.
కొవిడ్ కేసులు పెరుగుతున్నా మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల ప్రజలు నాటుపడవల్లో యథేచ్ఛగా ప్రయాణిస్తున్నారు. మహారాష్ట్ర నుంచి కుమురం భీం జిల్లా కౌటాల మండలం తాటిపెల్లి వద్ద పెనుగంగాలో వందల సంఖ్యలో ప్రయాణికులు మండలానికి రాకపోకలు సాగిస్తుంటారు. కొందరు నది ఒడ్డున ఆటోలతో మండలంలోని వివిధ గ్రామాలకు వస్తుండగా.. మరికొందరు ఏకంగా ద్విచక్రవాహనాలను నాటు పడవల్లో వేసి వెంట తెచ్చుకుంటున్నారు.
విశాఖనగరంలోని ఆర్కేబీచ్లో ఆదివారం సందర్శకుల తాకిడితో కోలాహలం నెలకొంది. ఇదే సమయంలో కొందరు అలలతో ఆటలాడుతూ, మరికొందరు రాళ్లపైకి చిన్నారులతో సహా ఎక్కి ఫొటోలకు పోజులిస్తున్నారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా జారిపడే ప్రమాదం లేకపోలేదు.
గోదావరిలో నీటి మట్టం కనిష్ఠ స్థాయికి చేరడంతో రాజమహేంద్రవరంలోని గౌతమిఘాట్ వద్ద అర కిలోమీటరు మేర నదీ పాయ బయటపడింది. దాంతో నగరవాసులు, పర్యాటకులు నదిలోకి వెళ్లి సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఆదివారం సాయంత్రం ఆ ప్రాంతంలో సందడి చేశారు. ఇంతకుముందెన్నడూ ఇలా లోపలివరకు వెళ్లలేదంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఉత్తరాఖండ్లోని హరిద్వార్ కుంభమేళాలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన గంగా హారతికి హాజరైన భక్తులు. ఓ వైపు కరోనా వైరస్ భయపెడుతున్నా.. ప్రజలు పెద్దఎత్తున తరలివస్తున్నారు.
కరోనా ఆంక్షలతో ఆదివారం నిర్మానుష్యంగా చెన్నై మెరీనా బీచ్.
దిల్లీలో పరిశ్రమలు, నివాస ప్రాంతాల నుంచి వచ్చిన వ్యర్థ జలాలతో కాలుష్య కాసారంగా మారిన యమునా నది.
ఏపీలోని విశాఖ జిల్లా మాడుగుల నూకాలమ్మ ఆలయ పరిసరాల్లో 10 అడుగుల కింగ్ కోబ్రా కలకలం సృష్టించింది. జాతర నేపథ్యంలో పామును చూసిన జనం ఆందోళనకు గురయ్యారు. వన్యప్రాణుల సంరక్షణ సమితి సభ్యుడు పుట్టా వెంకటేశ్ చాకచక్యంగా పామును పట్టుకుని తాటిపర్తి అటవీ ప్రాంతంలో విడిచి పెట్టారు.
ప్రధాని మోదీ పిలుపునకు స్పందించి కొవిడ్ టీకా ఉత్సవంలో పాల్గొనాలని ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ప్రజలను చైతన్యపరిచారు. ఆదివారం పూరీ తీరంలో ఆయన సైకత శిల్పం రూపొందించి కొవిడ్ నియమావళిని అందరూ పాటించాలని సూచించారు.
చల్లటి గాలి వీచే శిరస్త్రాణాన్ని రూపొందించాడు తూర్పుగోదావరి జిల్లా తుని పట్టణానికి చెందిన పాలిటెక్నిక్ విద్యార్థి తిరుమలనేడి సాయి. శిరస్త్రాణానికి ముందు చిన్న ఫ్యాన్. తలపై ధరించాక లోపల చెమట పట్టకుండా గాలి వీచేందుకు బ్లోయర్ ఏర్పాటు చేశారు. రెండు వైపులా సోలార్ ప్యానెళ్లతో బ్యాటరీ ఛార్జింగ్ అవుతుంది. దీని తయారీ కోసం హెల్మెట్, 12 వాట్ల సామర్థ్యం కలిగిన రెండు సోలార్ ప్యానెళ్లు, కంప్యూటర్ సీపీయూ ఫ్యాన్, రెండు 9 వాట్ల రీఛార్జిబుల్ బ్యాటరీలు వినియోగించినట్లు సాయి వివరించారు.
సాధారణంగా శునకాలు, పక్షులు, కుందేళ్లు, పిల్లులను ఎక్కువమంది పెంచుకుంటుంటారు. పశువులు, మేకలు, గొర్రెలు సరే సరి. కానీ, ఏ మూగజీవాన్ని చేరదీసి ఆదరించినా మనలో ఒకరిలాగే మారుతుంది. మనుషులతో బంధం పెనవేసుకుంటుంది. ఈ కొండముచ్చు కూడా అంతే. జనగామ పట్టణానికి వచ్చిన ఓ కొండముచ్చు స్థానికులతో కలసిమెలసి ఉంటోంది. ఎవరైనా ద్విచక్ర వాహనంపై వెళ్తూంటే వెనకాలే కూర్చుని ప్రయాణిస్తుంటుంది.
మరిన్ని
Philippines asks US for vaccine help as China tensions grow

The Philippines will restart military drills with the US on Monday as the South-East Asian nation seeks to speed up vaccine deliveries from its longtime defense ally.
Hyundai Creta with 1.15 lakh km | AT gearbox fails, repair quote of 7.1 lakhs
Thanks to Jolly Joseph for sending this information in. Heartfelt gratitude for sharing it with other enthusiasts via this Team-BHP page ! It has been close to 5 months now that our vehicle - a Creta
Festival City donates 1,000 boxes of food for Ramadan

Doha Festival City has announced its partnership with Qatar Charity in a joint initiative dedicated to the holy month of Ramadan.
Welcome To IANS Live - TopStory - Sensex tanks 1,700 points; banking, finance stocks slump (Ld)
Photo Credit: IANS
IANSLive
Mumbai, April 12 (IANS) The Indian stock market slumped on Monday with the BSE Sensex falling over 1,700 points amid rising cases of Covid-19 and localised lockdowns.
To get full access of the story, click here to subscribe to IANS News Service
© 2021 IANS India Private Limited. All Rights Reserved.
The reproduction of the story/photograph in any form will be liable for legal action.
For news, views and gossips, follow IANS at Twitter.
Update: 12-April-2021
Photo Credit: IANS
IANSLive
Mumbai, April 12 (IANS) The Indian stock market slumped on Monday with the BSE Sensex falling over 1,700 points amid rising cases of Covid-19 and localised lockdowns.
To get full access of the story, click here to subscribe to IANS News Service
© 2021 IANS India Private Limited. All Rights Reserved.
The reproduction of the story/photograph in any form will be liable for legal action.
For news, views and gossips, follow IANS at Twitter.
Update: 12-April-2021
Welcome To IANS Live - BUSINESS - Sensex tanks 1,700 points; banking, finance stocks slump (Ld)
Photo Credit: IANS
IANSLive
Mumbai, April 12 (IANS) The Indian stock market slumped on Monday with the BSE Sensex falling over 1,700 points amid rising cases of Covid-19 and localised lockdowns.
To get full access of the story, click here to subscribe to IANS News Service
© 2021 IANS India Private Limited. All Rights Reserved.
The reproduction of the story/photograph in any form will be liable for legal action.
For news, views and gossips, follow IANS at Twitter.
Update: 12-April-2021
Photo Credit: IANS
IANSLive
Mumbai, April 12 (IANS) The Indian stock market slumped on Monday with the BSE Sensex falling over 1,700 points amid rising cases of Covid-19 and localised lockdowns.
To get full access of the story, click here to subscribe to IANS News Service
© 2021 IANS India Private Limited. All Rights Reserved.
The reproduction of the story/photograph in any form will be liable for legal action.
For news, views and gossips, follow IANS at Twitter.
Update: 12-April-2021
Welcome To IANS Live - BUSINESS - TVS Motor moped sales down in FY21
The two and three wheeler maker TVS Motor is the only company that rolls out mopeds.The
Around 1,000 Indian Sikh Pilgrims Arrive In Pakistan
Around 1,000 Indian Sikh Pilgrims Arrive In Pakistan
Visiting pilgrims will take part in Baisakhi festival beginning of spring harvest and new Sikh calendar year.
Around a thousand Sikh pilgrims arrived in Pakistan on Monday to participate in the annual Baisakhi celebrations, officials said.
The pilgrims entered northeastern Lahore city through the Wagah border crossing, where they were welcomed by Pakistani officials and local Sikh community leaders, said a statement from the Evacuee Trust Property Board, a state-run body which administers the minorities' worship sites.
The 10-day celebrations starting will last until April 22 in Hasan Abdal town of northeastern Punjab province.
Around 1,000 Indian Sikh Pilgrims Arrive In Pakistan
Visiting pilgrims will take part in Baisakhi festival beginning of spring harvest and new Sikh calendar year.
Around a thousand Sikh pilgrims arrived in Pakistan on Monday to participate in the annual Baisakhi celebrations, officials said.
The pilgrims entered northeastern Lahore city through the Wagah border crossing, where they were welcomed by Pakistani officials and local Sikh community leaders, said a statement from the Evacuee Trust Property Board, a state-run body which administers the minorities' worship sites.
The 10-day celebrations starting will last until April 22 in Hasan Abdal town of northeastern Punjab province.
Saudi Arabia declares Tuesday first day of
Monday, Saudi Arabia declared Tuesday as the first day of Ramadan following the sighting of the crescent moon.
Other countries have also declared Tuesday as the
Other countries have also declared Tuesday as the
Fancy Feast Comes Out With Cookbook For Humans, Eat What Your Cat Eats | K102
I wonder if Kia is going to get this cookbook?
ADDU busts marijuana grow operation, 1 arrested

ADDU busts marijuana grow operation, 1 arrested
Moses Barrett (Source: Dougherty County Jail)
By Krista Monk | April 10, 2021 at 8:04 PM EDT - Updated April 10 at 8:16 PM
ALBANY, Ga. (WALB) - One person was arrested after the Albany-Dougherty Drug Unit (ADDU) busted a marijuana grow operation Friday on Whispering Pines Road, according to a press release WALB received Saturday.
The press release states that a concerned resident flagged down ADDU members and told them people were possibly selling marijuana out of a house in the 1800 block of Whispering Pines Road.
In the release, it says that the lead investigator and members of the unit planned a way to determine if the claim was true and conducted an operation at the residence.
ADDU busts marijuana grow operation, 1 arrested
Moses Barrett (Source: Dougherty County Jail)
By Krista Monk | April 10, 2021 at 8:04 PM EDT - Updated April 10 at 8:16 PM
ALBANY, Ga. (WALB) - One person was arrested after the Albany-Dougherty Drug Unit (ADDU) busted a marijuana grow operation Friday on Whispering Pines Road, according to a press release WALB received Saturday.
The press release states that a concerned resident flagged down ADDU members and told them people were possibly selling marijuana out of a house in the 1800 block of Whispering Pines Road.
In the release, it says that the lead investigator and members of the unit planned a way to determine if the claim was true and conducted an operation at the residence.
Welcome To IANS Live - INTERNATIONAL - Global Covid-19 caseload tops 135 million
In its latest update on Sunday morning, the University's Center for Systems Science and Engineering (CSSE) revealed that the current global caseload and death toll stood at 135,181,236 and 2,926,756, respectively.The
Welcome To IANS Live - LatestNews - Global Covid-19 caseload tops 135 million
In its latest update on Sunday morning, the University's Center for Systems Science and Engineering (CSSE) revealed that the current global caseload and death toll stood at 135,181,236 and 2,926,756, respectively.The
ఈనాడు PHOTOS: Telugu News, Telugu Movies, AP, Telangana, Political, Sports, Crime
Get photos of films, stars, sports, awards, beauty shows, fashion shows, bollywood celebrity, latest gadgets and news at Eenadu Photo Gallery. ఈనాడు PHOTOS: Telugu News, Telugu Movies, AP, Telangana, Political, Sports, Crime
1,52,879 Covid-19 cases in India in highest-ever one-day spike; total over 1.33 crore

India on Sunday detected more than 1.52 lakh Covid-19 cases in 24 hours, taking the current tally in the country to over 1.33 crore.
Emir of Kuwait congratulates King Abdullah II on
The Emir of Kuwait, Sheikh Nawaf Al-Ahmad Al-Jaber Al-Sabah, sent a congratulatory message to His Majesty King Abdullah II, in which he expressed, on behalf of
Pakistan Super League to resume in Karachi on June 1

PCB's Board of Governors were disappointed by the failures highlighted in a report into the breaches of the tournament's COVID-19 standard operating procedures.
Welcome To IANS Live - LatestNews - Global Covid-19 caseload tops 131.6mn
In its latest update on Tuesday morning, the University's Center for Systems Science and Engineering (CSSE) revealed that the current global caseload and death toll stood at 131,696,594 and 2,859,357, respectively.The
Welcome To IANS Live - INTERNATIONAL - Global Covid-19 caseload tops 131.6mn
In its latest update on Tuesday morning, the University's Center for Systems Science and Engineering (CSSE) revealed that the current global caseload and death toll stood at 131,696,594 and 2,859,357, respectively.The
Crypto market cap surges to record $2 trillion, bitcoin at $
Crypto market cap surges to record $2 trillion, bitcoin at $1.1 trillion
Reuters | Apr 06, 2021 12:25 AM EDT
A representation of virtual currency Bitcoin is seen in front of a stock graph in this illustration taken (Photo : REUTERS/Dado Ruvic/Illustration/File Photo/File Photo)
The cryptocurrency market capitalization hit an all-time peak of $2 trillion on Monday, according to data and market trackers CoinGecko and Blockfolio, as gains over the last several months attracted demand from both institutional and retail investors.
By mid-afternoon, the crypto market cap was at $2.02 trillion.
Advertisement
Like Us on Facebook
The surge was led by bitcoin, which hit its own milestone by holding at a $1 trillion market cap for one week. Bitcoin was last up 1.4% at $59,045. Since hitting a lifetime peak of more than $61,000 in mid-March, bitcoin has traded in a relatively narrow range.
Crypto market cap surges to record $2 trillion, bitcoin at $1.1 trillion
Reuters | Apr 06, 2021 12:25 AM EDT
A representation of virtual currency Bitcoin is seen in front of a stock graph in this illustration taken (Photo : REUTERS/Dado Ruvic/Illustration/File Photo/File Photo)
The cryptocurrency market capitalization hit an all-time peak of $2 trillion on Monday, according to data and market trackers CoinGecko and Blockfolio, as gains over the last several months attracted demand from both institutional and retail investors.
By mid-afternoon, the crypto market cap was at $2.02 trillion.
Advertisement
Like Us on Facebook
The surge was led by bitcoin, which hit its own milestone by holding at a $1 trillion market cap for one week. Bitcoin was last up 1.4% at $59,045. Since hitting a lifetime peak of more than $61,000 in mid-March, bitcoin has traded in a relatively narrow range.